TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించాల్సిందేనని.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తం టీటీడీకి చెల్లించాలని స్పష్టం చేసింది. టీటీడీ తరపు న్యాయవాది కె.రాజేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.