Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజైన శ‌నివారం ఉదయం చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప కటాక్షించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఫొటోలు చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here