Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజైన శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఫొటోలు చూడండి..