విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవి రేపు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి పూజా విధానం, సమర్పించాల్సిన నైవేద్యం గురించి అధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here