ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజ చేస్తారు. సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here