ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 7, 8 తేదీల్లో ఏలూరు, అల్లూరి, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తు్న్నాయి. అర్హులైన అభ్యర్థులు ముందుగా https://employment.ap.gov.in/Default.aspx ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, నిర్ణీత తేదీల్లో ఆయా ప్రదేశాల్లో నిర్వహించే జాబ్ మేళాకు హాజరవ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here