ఫైల్స్కు ఉన్న విలువ లేదా..
‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే హెలికాప్టర్లో అధికారులను పంపిస్తారు.. రాష్ట్రంలో మహిళల్ని కిడ్నాప్ చేసినా.. రేప్ చేసి చంపేసినా హెలికాఫ్టర్ను, అధికారులను పంపరు. మీ ప్రభుత్వంలో ఫైల్స్కి ఉన్న విలువ ఆడవాళ్లకు లేదా?. ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది’ అని మాజీమంత్రి రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.