కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మాచాపురం గ్రామానికి చెందిన బోయ జుట్ల భీమశేఖర్, జయమ్మ దంపతుల కుమారుడు బోయ జుట్ల హనుమేష్ (6), బోయభైరి నడిపి రంగస్వామి, ఉరుకుందమ్మ దంపతుల కుమారుడు ఉదయ్ కిరణ్ (11), బోయ శ్రీనివాసులు కుమారుడు వంశీ, బోయ పాండు కుమారుడు బోయ చరణ్ కలిసి శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు.
Home Andhra Pradesh కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి-three children died...