త్వరలో మరిన్ని ఈవీలు..

కియా మోటార్స్​ భారతదేశంలో లాంచ్ అయ్యే అనేక ఎలక్ట్రిక్ కార్లపై పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా, కొరియా కార్ల తయారీ సంస్థ ఈవీ3, ఈవీ5 అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీలను ప్రవేశపెట్టింది. ఈవీ3 ప్రస్తుతం కొరియన్ల నుంచి అతిచిన్న, అత్యంత సరసమైన ఆల్-ఎలక్ట్రిక్ మోడల్​గా ఉంది. అయితే, కార్ల తయారీదారు మరింత చిన్న ఈవీ2పై కూడా పనిచేస్తోంది. మాస్ మార్కెట్ సెగ్మెంట్​లో కియా ఈవీ2 లేదా ఈవీ3ని భారత్​లోకి అడుగుపెట్టొచ్చని సమాచారం. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా, ఎంజి మోటార్ వంటి వాటికి పోటీ ఇవ్వొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here