Chittoor Tragedy : ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో జరిగింది.
Home Andhra Pradesh Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్