Chittoor Tragedy : ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బ‌లి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here