ఛేదనలో దూకుడుగా ఆడిన భారత్ జట్టు ప్లేయర్లు 7 సిక్సర్లు, 15 సిక్సర్లు బాదారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ 3, తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి ఒకటి, హార్దిక్ పాండ్యా రెండు కొట్టారు. కానీ.. బంగ్లాదేశ్ టీమ్‌ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 9 ఫోర్లు మాత్రమే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here