జ్యోతిష్యశాస్త్ర పండితులు చెప్పిన దాని ప్రకారం హిందూ గ్రంధాలలో వెండిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శారదీయ నవరాత్రులలో వెండి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వెండిని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. నవరాత్రులలో వెండి కొనుగోలు చేయడం వల్ల మనిషికి ఆర్థిక బలం చేకూరుతుంది.