Duvvada Divvela At Tirumala : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయం ముందు మీడియాకు ఫోజులిచ్చారు. తిరుమల వీరిద్దరూ వివాహం చేసుకున్నారని ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిని వీరిద్దరూ ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here