టెండర్ ప్రక్రియ, షాపుల కేటాయింపు పారదర్శకంగా జరగడానికి ఆన్లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో ఎక్కువగా ఆన్లైన్ దరఖాస్తులు రావాలి. కానీ.. విచిత్రంగా ఏపీలో ఆఫ్లైన్ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దానికి కారణం.. ఎక్సైజ్ అధికారులు, టీడీపీ నేతలే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన షాపులు దక్కాలనే.. ఆన్లైన్ విధానంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Home Andhra Pradesh అంతా ఆఫ్లైన్.. ఆన్లైన్కు అడ్డంకులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!-wine shop tenders in andhra...