పెళ్లి చేసిన బాలిక మైనర్ అని తెలియడంతో ఐసీడీఎస్కు పోలీసులు సమాచారం ఇచ్చారు. విజయవాడ కృష్ణలంక లోని ఐసీడీఎస్ ప్రజ్వల హోం ప్రతినిధులు పోలీస్స్టేషన్కు వచ్చి సీఐ శివప్రసాద్ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం బాలికను ఉజ్వల హోంకు తరలించారు. సోమవారం అక్టోబర్ 7న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు బాలిక, యువకుడితో పాటు వారి తల్లిదండ్రులను కూడా హాజరుపరచనున్నట్లు సీడీపీవో పి.వెంకటలక్ష్మి తెలిపారు.
Home Andhra Pradesh ప్రేమ పేరుతో రాత్రి వేళ బాలిక ఇంటికెళ్లిన యువకుడు.. తాళి కంటించిన బంధువులు!-relatives married the...