“యాదేవీ సర్వభూతేషు సంస్థితా..” అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి… అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుంది. శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా పంచభోగాలైన పాయసం, చక్రపొంగలి, లడ్డూ, పులిహోర, దద్దోజనాలను నివేదిస్తారు.
Home Andhra Pradesh శ్రీ మహాలక్ష్మీగా దర్శనమిస్తున్న దుర్గమ్మ,రేపు మూలానక్షత్రం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం-durgamma appearing as shri...