హిందూపురం పురపాలక సంఘంపై టీడీపీ జెండాను ఎగుర వేయాలని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీనియర్ నేతలు వ్యూహలపై వ్యూహలు రచించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లను గత ఆగష్టు 15న బాలయ్య సమక్షంలో టీడీపీలోకి చేర్చుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన ఆరుగురు, బీజేపీ, ఎంఐఎంకు ఇద్దరు కౌన్సిలర్లు, వైసీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు, స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్తో పాటు మొత్తం 19 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలుపుకుని 21 మందితో టీడీపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది.
Home Andhra Pradesh హిందూపురంలో బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం.. సొంత గూటికి చేరిన నలుగురు కౌన్సిలర్లు-telugu desam party strategy...