బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల సంఘాల నేతలు విజయవాడలోని రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన ప్రముఖ ఇంజినీర్ గుళ్లపల్లి రామకృష్ణకు ఇద్దరు కుమారులు, కుమార్తె జ్యోత్స్న.
Home Andhra Pradesh రాజస్థాన్ విహారయాత్రలో తీవ్ర విషాదం, ప్రముఖ న్యాయవాది రాజేంద్రప్రసాద్ సతీమణి మృతి-vijayawada lawyer bus met...