CBN In Delhi: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబర్ నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కేకే లైన్ మినహా అరకు వరకు విశాఖ డివిజన్లోనే కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేడు కూడా కొనసాగనుంది.
Home Andhra Pradesh CBN In Delhi: డిసెంబర్లో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన, కొత్త జోన్లోనే విశాఖ డివిజన్,...