GATE 2025 : ఐఐటీ, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 11 వరు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ ఓ ప్రకటనలో తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here