మేం ఒప్పుకోం..

‘‘హరియాణా (haryana) లో ఫలితాలు పూర్తిగా ఊహించనివి, పూర్తిగా ఆశ్చర్యకరమైనవి, ప్రతికూలమైనవి. ఇది గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధం. మార్పు, పరివర్తన కోసం హరియాణా ప్రజలు తమ ఆలోచనలను మార్చుకున్న దానికి ఇది విరుద్ధం. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ప్రకటించిన ఫలితాలను ఆమోదించడం సాధ్యం కాదు’’ అని కాంగ్రెస్ (congress) ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ‘‘కౌంటింగ్ ప్రక్రియ, కనీసం మూడు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయి. ఇంకా చాలా వస్తున్నాయి. హరియాణాలోని తమ సీనియర్ సహచరులతో మాట్లాతున్నం. మరింత సమాచారాన్ని సేకరిస్తున్నాం’’ అని జైరాం రమేశ్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here