Hyderabad : భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 3న ఆయనకు నోటీసులు ఇవ్వగా.. మంగళవారం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here