మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చిన పాపం కాంగ్రెస్ పార్టీ దేనని BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీ, హైదరాబాద్ చెరువుల కబ్జాలపై చర్చకు సిద్ధమా? అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము నీకు, నీ ముఖ్యమంత్రికి ఉందా భట్టి విక్రమార్కా? అని అడిగారు.