Pithapuram : కాకినాడ జిల్లా పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఇష్యూపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో.. తాజాగా డిప్యూటూ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం అమానుషం అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here