Pithapuram Crime : కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త అత్యాచారం చేశాడు. బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా మద్యం పట్టించి, ఆపై బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఓ మహిళ సహకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here