సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం గణేష్‌పూర్‌కి చెందిన గూనెల్లి సిద్రమ్(60), ఆయన కూతురు రేణుక (45), అల్లుడు బిరాధర్ జగన్నాథం(50), మనవడు వినయ్ కుమార్(19).. నలుగురు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై ఉదయం పొలం పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం బైక్‌పై గణేష్‌పూర్‌కి తిరిగి వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here