Stock market today: భారత స్టాక్ మార్కెట్లో 6 రోజుల నష్టాల పరంపరకు బ్రేక్ పడింది. బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ లు కొంతమేరకు కోలుకున్నాయి. నిఫ్టీ 0.88 శాతం లాభంతో 25,013 పాయింట్ల వద్ద 25,000 మార్కును దాటింది. సెన్సెక్స్ 0.7 శాతం లాభంతో 81,634 పాయింట్ల వద్ద స్థిరపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here