UK Visa Fraud : గుంటూరుకు చెందిన ఓ వీసా కన్సల్టెన్సీ భారీ మోసానికి పాల్పడింది. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఫేస్ వీసాలు, ఉద్యోగ పత్రాలు ఇచ్చి రూ.10 కోట్లకు పైగా దోచేసింది. ఫేక్ వీసాలని తెలయడంతో బాధితులు కన్సెల్టెన్సీ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here