Visakha Train Timings: అక్టోబర్ 15నుంచి విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లు గమ్యస్థానం చేరే సమయాల్లో మార్పులు చేశారు. అక్టోబర్ 15 నుంచి 18వరకు పలు రైళ్లు విశాఖ జంక్షన్ చేరుకునే సమయంలో మార్పులు చేస్తున్నట్టు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here