అలనాటి దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ సినిమా చెట్టు స్పాట్ చాలా ఇష్టం. వారి సినిమాల్లో కనీసం ఒక్క సీన్ అయినా ఈ చెట్టు వద్ద తీసేవారు. డైరెక్టర్ వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. ఇటీవల గోదావరి వరద ఉద్ధృతికి ఈ చెట్టు కూలిపోయింది. ప్రకృతి ప్రేమికులు ప్రయత్నాలతో మళ్లీ జీవం పోసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here