వెంటనే అప్ డేట్ చేసుకోవాలి

ఈ ప్రమాదాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (microsoft) వినియోగదారులు తమ బ్రౌజర్లను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇన్ సూచించింది. మైక్రోసాఫ్ట్ సిఫారసు చేసిన తాజా సెక్యూరిటీ ప్యాచెస్, నవీకరణలను ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరింది. పాత బ్రౌజర్ వెర్షన్లు సులువుగా ఉండడంతో పాటు వాటికి అలవాటు పడి ఉండడంతో చాలామంది యూజర్లు అవే వాడుతుంటారు. అయితే, దాని వల్ల సిస్టమ్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here