నిఫ్టీ 50 షేర్లలో 27 షేర్లు లాభాల్లో
నిఫ్టీ ఇండెక్స్ లోని 50 షేర్లలో 27 షేర్లు లాభాల్లో ముగియగా, సిప్లా 2.4 శాతం లాభపడింది. ట్రెంట్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్ 1.5 శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ అధిక స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ ను ఎదుర్కోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్ లోనూ లాభాల్లో కొనసాగాయి.