విజయవాడ – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి బయల్దేరి ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో ఏసీ త్రీ టైర్, స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీతో స్పెషల్ ట్రైన్స్‌ కొనసాగిస్తున్న విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here