(4 / 5)
తొలి టీ20తో పోలిస్తే రెండు మ్యాచ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు భారత్. విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించింది. రెండో టీ20లో భారత తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్. (AFP)