అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ కుటుంబం నమ్మించి హత్య చేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వృద్ధురాలి కొడుకు ధర్మవరం వన్టౌన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh Annamayya District : సీఐ తల్లిని హత్య చేసి.. బంగారు ఆభరణాలతో పరారీ! ఇలా దొరికిపోయారు