CM Chandrababu At Durga Temple : సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించారు. అర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here