CNN In Delhi: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.
Home Andhra Pradesh CNN In Delhi: స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిధులు, ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్కు కేంద్రం...