ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ ఐపీఓ త్వరలో మార్కెట్లోకి రానుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ.1,865 నుంచి రూ.1,960 వరకు ఉంది. అక్టోబర్ 15 నుంచి 17 వరకు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల కేటాయింపులు ఉంటాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here