Navaratri 8th day: శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతారం విశిష్టత ఏంటి, ఈరోజు కన్యా పూజ ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here