TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ కేంద్రం ఏర్పాటుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నిన్న టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేశ్ ముంబయిలో భేటీ అయ్యారు.