TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ ఐటీ కేంద్రం ఏర్పాటుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నిన్న టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేశ్ ముంబయిలో భేటీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here