2017లో ఎంట్రీ

ఇదిలా ఉంటే, 2017లో ‘మామ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్నూ, బుల్ బుల్, క్వాలా చిత్రాలు చేసింది తృప్తి. అనంతరం 2023లో ‘యానిమల్’ సినిమాతో సక్సెస్ అందుకుంది. రాత్రికి రాత్రే తృప్తి ఫేమస్ అయింది. దాంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య 6.05 లక్షల నుంచి 2 మిలియన్లకు పెరిగారు. నేషనల్ క్రష్ అని కూడా పిలిచే రేంజ్‌కు ఎదిగింది తృప్తి దిమ్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here