YS Jagan : ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. అయితే రెడ్బుక్ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారన్నారు. అయితే తాము గుడ్ బుక్ పెట్టామని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ల పేర్లు అందులో రాస్తామన్నారు.