మంత్రి నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి పుస్తకాలు ఎవరైనా రాస్తారని.. తాను మరో పుస్తకం లో పేర్లు రాస్తున్నట్లు చెప్పారు. ఆ పుస్తకం గుడ్ బుక్ అని వెల్లడించారు. మంచిగా పని చేసిన వారి పేర్లు అందులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ప్రమోషన్లు ఇస్తామన్నారు జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here