రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 6.5 శాతం వద కొనసాగిస్తున్నట్టుగా తెలిపింది. ఇలా చేయడం ఇది పదోసారి. ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రేపో రేటును 6.5శాతం వద్దే ఉంచుతున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పారు. సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, బఫర్ స్టాక్ కూడా కావాల్సినంత ఉందన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here