ఈ ఏడాది జులై 6తో పన్ను మినహాయింపు గడువు ముగిసింది. అప్పటి నుంచి ద్విచక్ర వాహనాల ధరపై 12 శాతం చొప్పున జీవిత పన్ను వసూలు చేస్తున్నారు. సొంత అవసరాల కోసం కొనుగోలు చేసే కార్ల ధరలు, మోడళ్లను బట్టి 12 శాతం, గరిష్ఠంగా 18 శాతం వరకు పన్ను రాయితీ లభించేది. రవాణా వాహనాలు, ప్రయాణికుల వాహనాలకు నిర్దేశిత కాలానికి సంబంధించిన త్రైమాసిక పన్ను మినహాయింపు ఇస్తారు.
Home Andhra Pradesh ఏపీలో ఈవీలు కొనడానికి ఇదే సరైన సమయం.. వాహనాల జీవిత పన్ను మినహాయింపుకు ఉత్తర్వులు జారీ-this...