అక్టోబర్ నెల పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం రూ.89,087కోట్లు, దసరా, దీపావళి నేపథ్యంలో మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశంతోనే అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్ కింద రూ.89,086 కోట్లను కలిపి విడుదల చేసినట్లు పేర్కొంది. కాగా పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా రూ. 31,962 కోట్లు విడుదల అయ్యాయి. ఆ తరువాత స్థానంలో బీహార్ రూ.17,921కోట్లు, మధ్యప్రదేశ్కు రూ. 13,987 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ. 13,404 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
Home Andhra Pradesh కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ.7,211 కోట్లు…తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల-rs7211 crore under...