Nandyala : నంద్యాలలో ఓ వైద్యుడిని సైబ‌ర్ మోస‌గాళ్లు బురిడి కొట్టించారు. మీపై కేసులున్నాయ‌ని, వాటి నుంచి మిమ్మ‌ల్ని త‌ప్పించాలంటే డ‌బ్బులు ఇవ్వాల‌ని బెదిరించారు. ఏకంగా రూ.38 ల‌క్షలు కొట్టేశారు. మోస‌పోయాన‌ని తెలుసుకున్న వైద్యుడు.. నంద్యాల టూ టౌన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here