Dasara Diwali Special Trains 2024 : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. జల్నా – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here